ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

58చూసినవారు
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఉచితంగా ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో నెల్లూరు, కర్నూలు, గుంటూరు, విశాఖ జిల్లాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. నిపుణులతో శిక్షణ ఇప్పించనుంది. ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించి, అందులో ప్రతిభ చూపించిన వారికి మాత్రమే శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం నారాయణ కాలేజీల సహకారం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్