తిరుపతిలోని ఈ ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతి లేదు

85చూసినవారు
తిరుపతిలోని ఈ ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతి లేదు
ఏపీలో అక్టోబరు 12 నుంచి నూతన మద్యం విధానం అందుబాటులోకి రానుంది. తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి అలిపిరి వరకూ వయా బస్టాండు, లీలామహల్‌ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వీల్లేదు. లీలామహల్‌-నందిసర్కిల్‌-అలిపిరి-ఎస్‌వీఆర్‌ఆర్‌ ఆసుపత్రి,-స్విమ్స్‌ వరకూ మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించలేదు.

సంబంధిత పోస్ట్