పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

81చూసినవారు
పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమడ గ్రామంలో పర్యటిస్తున్నారు. స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాసేపట్లో గ్రామ సభ నిర్వహించి చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్