ఏపీలో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు

46222చూసినవారు
ఏపీలో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు
ఏపీలో రైలు ప్ర‌మాదం జ‌రిగింది. అల్లూరి జిల్లా కొత్త‌వ‌ల‌స‌-కిరండోల్ మార్గంలో గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. ట్రాక్‌పై నుంచి 3 బోగీలు ప‌క్క‌కు ఒరిగాయి. అధికారులు ట్రాక్ పున‌రుద్ధ‌ర‌ణకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

సంబంధిత పోస్ట్