పింఛన్ తీసుకున్న తాత.. సంతోషంలో ఏం చేశాడంటే (వీడియో)

21000చూసినవారు
పెంచిన పింఛన్ రూ.7 వేలు ఒకేసారి చేతిలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ తాత డబ్బులు చేతిలో పట్టుకొని ‘జై బోలో జై బోలో.. చంద్రబాబుకు జై బోలో.. జై చంద్రన్న’ అంటూ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను టీడీపీ ఎక్స్‌లో షేర్ చేసింది. ఒకేసారి చంద్రబాబు ప్రభుత్వం రూ.7 వేల పింఛన్ ఇస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని టీడీపీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్