ఇసుక బుకింగ్ కేంద్రాల మార్పు: కలెక్టర్

71చూసినవారు
ఇసుక బుకింగ్ కేంద్రాల మార్పు: కలెక్టర్
రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు మాత్రమే ఇసుక రవాణా చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక బుకింగ్ చేయడం లేదని, తుళ్లూరు, తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయాల్లో, గుంటూరు ఆర్డీఒ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్ర 5 గంటల వరకు బుకింగ్ చేసుకోవాలని అన్నారు. తాళ్లాయపాలెం, లింగాయపాలెం స్టాక్ పాయింట్లలో 3 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు.

సంబంధిత పోస్ట్