ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దూళిపాళ్ల

70చూసినవారు
ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దూళిపాళ్ల
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం చింతలపూడి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని శనివారం పొన్నూరు మాజీ టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. హనుమత్ జయంతిని పురస్కరించుకొని గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్