ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది: కేంద్ర మంత్రి పెమ్మసాని

68చూసినవారు
ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది: కేంద్ర మంత్రి పెమ్మసాని
పొన్నూరు నియోజకవర్గంలో ఆదివారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తో కలిసి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. చేబ్రోలు మండలం గొడవర్రు, విఎన్ పాలెం గ్రామాలలో పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వ్యవసాయ అధికారులు నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనా వేయాలన్నారు. ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని రైతులకు భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్