రేటూరులో పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారిణి కిరణ్మయి

58చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం
కాకుమాను మండలం
రేటూరు గ్రామ పరిధిలోని భారీ వర్షాలకు ముంపుకు గురైన వరి పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి మంగళవారం స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద ప్రవాహం తగుముఖం పట్టిందని పంట నష్టం అంచనాలు వేసి అధికారులకు అందజేస్తానని తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్