నిత్యావసర సరకులు పంపిణీ చేసిన మంత్రి

65చూసినవారు
నిత్యావసర సరకులు పంపిణీ చేసిన మంత్రి
విజయవాడ వరద ప్రాంతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం పర్యటించారు. విజయవాడ వాంబే కాలనీ, వించిపేటలలో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అందిస్తున్న నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్