వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు

73చూసినవారు
వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు
అద్దంకి మండలం కొటికలపూడి గ్రామంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకు వివరించారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

సంబంధిత పోస్ట్