కొరిశపాడు: పల్లె పండుగలో పాల్గొన్న మంత్రి

56చూసినవారు
కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో మంగళవారం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని స్థానిక ఎస్సీ కాలనీ నందు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. పల్లె ప్రగతి తమ లక్ష్యమని మంత్రి చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్