రోడ్ షోలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు

52చూసినవారు
రోడ్ షోలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు
సంతమాగులూరు మండలం సంతమాగులూరు గ్రామంలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాజ్యసభ సభ్యులు వై. వి సుబ్బారెడ్డి, జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డిలు పాల్గొన్నారు. వైయస్సార్ పార్టీ మరల అధికారంలోకి వస్తేనే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్