కొరిశపాడు: రైతులకు పిఎం కిసాన్ నగదు విడుదల

54చూసినవారు
కొరిశపాడు మండలంలోని అర్హులైన రైతులందరికీ పిఎం కిసాన్ నగదు ను శనివారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలియజేశారు. లబ్ధిదారుల జాబితాను ఆయా రైతు భరోసా కేంద్రాల వద్ద ఉంచటం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కేవైసీ పూర్తయిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ నగదు వారి అకౌంట్లలో జమ అవుతుందని శ్రీనివాసరావు తెలియచేశారు.

సంబంధిత పోస్ట్