ప్రత్తిపాటి ఆదేశాలను త్వరితగతిన పూర్తి చేసిన అధికారులు

76చూసినవారు
ప్రత్తిపాటి ఆదేశాలను త్వరితగతిన పూర్తి చేసిన అధికారులు
చిలకలూరిపేట మండలం గణపవరం ఎస్టీ కాలనీ వద్ద కుప్పగంజి వాగు పొంగి పలువురు ఇళ్లలోకి నీరు చేరింది. అక్కడి పరిస్థితులు చూసి చలించిపోయిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి అక్కడి శానిటేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం వెంటనే స్పందించిన అధికారులు యుద్ధప్రాతిపదికన అక్కడికి చేరుకొని గంటల వ్యవధిలో షీల్డ్ తొలగించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.

సంబంధిత పోస్ట్