పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి

64చూసినవారు
పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి
పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియమిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఈయనే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఈరోజు పల్నాడు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలు జగన్ మోహన్ రెడ్డిని కలిసి పలు విషయాలపై కూలంకషంగా చర్చించారు.

సంబంధిత పోస్ట్