ఈనెల 20 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ నిద్రలు

55చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు డిమాండ్ చేశారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 20 నుంచి 30వ తేదీ వరకు సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ నిద్రలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యారంగ సమస్యలను గత ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్