ఈ ఏడాదిలో రెండోసారి శ్రీశైలం గేట్లు ఎత్తిన అధికారులు

539చూసినవారు
కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఈ సంవత్సరంలో రెండోసారి శ్రీశైలం జలాశయంలోని రెండు రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు అధికారులు నీటిని విడుదల చేశారు. ఇక, శ్రీశైలం డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నిండుకుండలా అంటే.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు నీటిమట్టం చేరింది.

సంబంధిత పోస్ట్