నేడు గుంటూరు జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన

63చూసినవారు
నేడు గుంటూరు జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన
మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. శుక్ర, శనివారాల్లో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఆయన జిల్లాలోని పలు మండలాలకు విచ్చేస్తున్నారు. దుగ్గిరాల మండలంలోని పెదకొండూరు, కొల్లిపర మండలంలోని వల్లభాపురం, దొంతలూరు, అత్తోట, చిలువూరు, పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించనున్నారు.

సంబంధిత పోస్ట్