కూటమి ప్రభుత్వంపై నూరిఫాతిమా ఫైర్

78చూసినవారు
కూటమి ప్రభుత్వంపై నూరిఫాతిమా ఫైర్
వక్ఫ్ బోర్డు 2024 సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ నూరిఫాతిమా అన్నారు. మంగళ దాస్ నగర్ లోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నూరీ మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఓట్ల కోసం మాయచేశారని మండిపడ్డారు. గెలిచిన తర్వాత ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్