నేడు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ

53చూసినవారు
నేడు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు స్థానిక సమస్యలపై అర్జీలు అందివచ్చని కోరారు.

సంబంధిత పోస్ట్