కిడ్నీ రాకెట్ ముఠా పై దర్యాప్తు వేగవంతం

84చూసినవారు
కిడ్నీ రాకెట్ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రూ. 30 లక్షలు ఇస్తానని కిడ్నీ తీసుకొని తనను మోసగించారని గుంటూరుకి చెందిన మధుబాబు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు పై మంగళవారం డీఎస్పీ మహేశ్ నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మహేశ్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్