డెంగీ కేసుల్లో గుంటూరు 2వ స్థానం: డీఎంహెచ్ఓ

65చూసినవారు
పరిసరాల పరిశుభ్రతను పాటించడమే డెంగీ నివారణకు మార్గమని డీఎంహెచ్ఓ విజయలక్ష్మీ అన్నారు. గుంటూరులో సోమవారం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. డెంగీ కేసుల నమోదులో రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా ద్వితీయస్థానంలో ఉందన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తేనే డెంగీ రాకుండా ఉంటుందన్నారు. డెంగీ బాధితుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్