గుంటూరులో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

83చూసినవారు
గుంటూరులో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
గుంటూరులో మంగళవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక స్తంభాల గరువులోని శ్రీమతి చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ ఆల్బెండజోల్ మాత్రలను మింగించారు. జిల్లాలో 5, 15, 820 పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మింగించడం జరుగుతుందని వైద్యాధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్