గుంటూరు ప్రకృతి వ్యవసాయం విభాగం ఆఫీస్ నందు శుక్రవారం ప్రకృతి వ్యవసాయం విధానంలో 365 రోజులు ఆదాయం వచ్చేలాగా ఎనీ టైమ్ మనీ పద్ధతిలో ప్రతి పొలంలో 20 సెంట్లలో 4 అడుగుల బెడ్, బెడ్స్ మధ్యలో 1 అడుగు కాలువ మరియు ప్రతి బెడ్ 1అడుగు ఎత్తు ఉండేలాగా వాటిలో ఆకుకూరలు, కూరగాయలతో 365 రోజులు ఆదాయం వస్తుంది కావున ప్రతిఒక్కరు కూడా వేసుకొని నిరంతరం ఆదాయం తీసుకోవాలి అని డిపిఏం కె. రాజకుమారి సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది.