ఎస్పీ కార్యాలయంలో హిజ్రాలు ఆందోళన

57చూసినవారు
కొంతమంది వ్యక్తులు పిడుగురాళ్లలో హిజ్రాలుపై దాడులు చేస్తున్నారంటూ హిజ్రాలు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర్లు అలియాస్ సాగరిక హిజ్రాలను డిమాండ్ చేస్తూ ప్రతి నేల డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తుంది అని అన్నారు. ఇంటి దగ్గరకు వచ్చి కర్రలతో, రాళ్లు, బీరు బాటిళ్ళుతో దాడి చేశారని అన్నారు. వారి నుండి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్