గురజాల: రీసర్వే తక్షణమే పరిష్కారం

74చూసినవారు
గురజాల: రీసర్వే తక్షణమే పరిష్కారం
రీసర్వే అన్నదాతలు ఇచ్చిన వినతులకు తక్షణమే పరిష్కరిస్తామని గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం రెంటచింతల మండలం మిట్టగుడిపాడులో నిర్వహించిన రీసర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులనుంచి స్వీకరించిన 25 అర్జీలకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ నగేష్, ఆరై రామకృష్ణ, వీఆర్వో కాశయ్య గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్