సచివాలయాన్ని తనిఖీ చేసిన తహసిల్దార్

85చూసినవారు
సచివాలయాన్ని తనిఖీ చేసిన తహసిల్దార్
సేవలందించడంలో సచివాలయ ఉద్యోగులు అలసత్వం వహిస్తే సహించేది లేదని మండల రెవెన్యూ అధికారి షేక్ జియా ఉల్ హక్ హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని కంభంపాడు సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. తాహసిల్దార్ జియా ఉల్ హక్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. నిబంధనలకు లోబడి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్