లోకేష్ సహకారంతో భోజన పాకెట్లు పంపిణీ

55చూసినవారు
మంగళగిరి గండాలయపేట వాసులకు మంత్రి నారాలోకేష్ శనివారం స్థానిక టీడీపీ నాయకులు ద్వారా బోజన ప్యాకెట్లు పంపిణీ చేయించారు. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఇక్కడి ప్రజలు జీవనోపాధిని కోల్పోవడమే కాకుండా, వంట చేసుకోవడానికి ఆధారపడిన కట్టెపుల్లలు తదితర సామాగ్రి పూర్తిగా తడిచిపోయాయి. స్థానిక నాయకుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న లోకేష్ తక్షణమే స్పందించి 200మందికి బోజనం అందజేయించారు.

సంబంధిత పోస్ట్