తిరుమల శ్రీవారి కానుకలు వేలం.. ఎప్పుడంటే?

599చూసినవారు
తిరుమల శ్రీవారి కానుకలు వేలం.. ఎప్పుడంటే?
తిరుమల తిరుపతి దేవస్థానం వేంకటేశ్వర స్వామివారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. భ‌క్తులు స్వామివారికి వివిధ రకాల వస్తువులు సమర్పిస్తుంటారు. అయితే వాటిని వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 28న వేలం మొద‌లుపెటి ఆగస్టు 30, 31వ తేదీల్లో టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. దూరప్రాంతాలవారు 0877-2264429 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్