మంగళగిరిలో గురుపౌర్ణమి వేడుకలకు .. హాజరైన సీఎం

72చూసినవారు
గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని సీకే కన్వెన్షన్ లో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గురుపూర్ణమి ఉత్సవంలో భాగంగా రామధూత స్వామి పాధుకలకు చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవాన్ శ్రీ రామధూత స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్