మంగళగిరి నరసింహుని వస్త్రాలకు బహిరంగ వేలం

85చూసినవారు
గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామి వారు అమ్మవార్లకు భక్తులు సమర్పించిన వస్త్రాలకు శుక్రవారం ఆలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు అమ్మవారి చీరలు, స్వామివారి శేష వస్త్రాలని వేలంపాటలో కైవసం చేసుకున్నారు. కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్