చంద్రబాబు చిత్రపటానికి పోలీసులు పాలాభిషేకం

65చూసినవారు
మాతృశాఖలో సెబ్ ను విలీనం చేయడం సంతోషమని పల్నాడు జిల్లా సెబ్ ఈఎస్ ఖాజామోహిద్దీన్ అన్నారు. శనివారం నరసరావుపేటలోని జిల్లా సబ్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ఎవ్వరినీ సంప్రదించకుండా సెబ్ని ఏర్పాటు చేసిదందన్నారు. విలీనంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుస్తామన్నారు.

సంబంధిత పోస్ట్