నరసరావుపేట: మద్యం షాపులను గెలుచుకుంది వీరే..

58చూసినవారు
నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఏడు మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ సోమవారం మొదలైంది. జేసీ సూరజ్ ధనుంజయ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఉన్నతాధికారులు దరఖాస్తుదారుల ముందే డ్రా తీసి షాపులను టెండర్ దారులకు కేటాయించారు. ఏడు షాపులను కోటేశ్వరరావు, అమరలింగేశ్వరరావు, రంగారావు, బ్రహ్మయ్య, ఖాసీం సైదులు, వేణు, రాధ దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్