రోడ్డు అభివృద్ధికి సహకరించండి

81చూసినవారు
రోడ్డు అభివృద్ధికి సహకరించండి
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం విజయవాడలోని సెక్రటేరియట్ నందు రోడ్డు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డిని కలిసి పలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా గుంటూరు ఒంగోలు నుండి పత్తిపాడు మీదగా వెళ్లే ఓల్డ్ మద్రాస్ రోడ్డును అభివృద్ధి చేయాలని ఆయన మంత్రిని కోరారు. త్వరలోనే రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని మంత్రి జనార్దన్ రెడ్డి ఏలూరు సాంబశివరావు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్