మంత్రితో భేటీ అయిన ఎమ్మెల్యే ఏలూరి

82చూసినవారు
మంత్రితో భేటీ అయిన ఎమ్మెల్యే ఏలూరి
మార్టూరు మండలం మార్టూరు లోని ఏలూరి క్యాంపు కార్యాలయానికి శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వచ్చిన నేపథ్యంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆయనతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పలు విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే గొట్టిపాటి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం వారు రాజకీయాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్