టిట్కోగృహాలలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే సహించేది లేదు: సిఐ

74చూసినవారు
టిట్కోగృహాలలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే సహించేది లేదు: సిఐ
పొన్నూరు పట్టణం నిడుబ్రోలులోని టిడ్కో గృహ సముదాయoను గురువారం అర్బన్ సీఐ భాస్కర్ సందర్శించారు. గృహలలోని ప్రజలతో మాట్లాడి వివిధ నేరాలపై అవగాహన కల్పించారు. పరిసర ప్రాంతాలలో ఎటువంటి నేరాలు, గంజాయి అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహాలలో శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా కలసి మెలసి ఉండాలన్నారు. ఎవరైనా ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్