చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో బుధవారం వరి రైతులకు సహజ సిద్ధంగా దొరికే నాచు జాతికి అజోల్లా వరి పొలాల్లో వేయడం వలన నత్రజని స్థిరీకరింపచేసి అదనపు ఎరువుల వేయవలసిన అవసరం ఉండదని అజోల్ల పంట పొలాలకు మిత్రుడు వంటిదని యూనిట్ ఇంచార్జి అబిలాష్ రైతుల పొలాల్లో వేయించడం జరిగింది.