గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: ఉపాధ్యాయుని నిర్మల

82చూసినవారు
పెదకాకాని శాఖ గ్రంథాలయంలో సోమవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పితామహుడు ఎస్ ఆర్ రంగనాథన్ 132వ జయంతి నిర్వహించారు. జడ్పీ స్కూల్ డ్రాయింగ్ ఉపాధ్యాయిని నిర్మల పాల్గొని ప్రతి వ్యక్తి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. గ్రంథాలయఅధికారి విజయకుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్