త్రాగునీటి పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

55చూసినవారు
త్రాగునీటి పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని వేజెండ్ల గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ రూ. 8 లక్షలతో నిర్మించిన త్రాగునీటి పథకాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలoగా ఉన్న గ్రామంలోని త్రాగునీటి సమస్యను కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కూటమి శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్