సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ లక్ష్మణరావు వినతి

62చూసినవారు
సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ లక్ష్మణరావు వినతి
సీఎం చంద్రబాబుని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఓ పి ఎస్ అమలు, ఏపీపీఎస్సీ ఛైర్మన్ నియామకం, గురుకులాల సిబ్బందికి పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలపై చర్చించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎంకు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్