నేటి నుంచి పాఠ్యాంశాల బోధనపై పరిశీలన

77చూసినవారు
నేటి నుంచి పాఠ్యాంశాల బోధనపై పరిశీలన
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను ఉన్నతాధికారులు శుక్రవారం నుంచి పరిశీలించనున్నారు. దీనికోసం ప్రత్తిపాడు మండలంలో కొంత మంది ఉపా ధ్యాయులను ఎంపిక చేసి ఇటీవలే టీచింగ్ టూల్ యాప్పై శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు గురువారం స్థానిక మండల విద్యావనరుల కార్యాలయంలో ఎంఈవోలు సీహెచ్ రమాదే వి, జి. లీలారాణి సర్టిఫికెట్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్