అన్నదాన పథకానికి 50, 000 విరాళం అందించిన జడ్పిటిసి సభ్యుడు

57చూసినవారు
నగరం శ్రీగిరిపురం దేవస్థానానికి నిజాంపట్నం మండలం జడ్పిటిసి సభ్యులు నర్రా సుబ్బయ్య దంపతులు శాశ్వత అన్నదాన పథకానికిరూ 50 వేల రూపాయలు విరాళం అందించారు. శనివారం జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని తన సొంత నిధులతో నిర్వర్తింపజేశారు. దేవాలయానికి విరాళం అందించినందుకు ఆలయ కమిటీ కో చ్చైర్మన్ తనుకుంట్ల జగదీష్ కుమార్, సెక్రెటరీ సీతాపతిఆలయ కమిటీ సభ్యులు సుబ్బయ్య దంపతులను సత్కరించారు.

సంబంధిత పోస్ట్