ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సు

555చూసినవారు
ప్రతి ఒక్కరు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని రేపల్లె ఆర్డిఓ హేలా షారోన్ సూచించారు. శనివారం నగరంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఓటు ఆయుధంగా ఉపయోగించి మంచి నాయకులను ఎంచుకోవాలన్నారు. వికలాంగులకు ఎలక్షన్ కమిషన్ కొత్తగా ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకునే సౌలభ్యం కల్పించారన్నారు. కార్యక్రమంలో తహశీల్ధార్ శిల్పా, ఎంపీడీవో చక్రవాణి ప్రసాద్ పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్