విద్యార్థి అమర్నాథ్ మొదటి వర్ధంతి సభ

1040చూసినవారు
చెరుకుపల్లి మండలంలోని ఉప్పలవారిపాలెం గ్రామంలో ఆదివారం విద్యార్థి అమర్నాథ్ మొదటి వర్ధంతి సభ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు మణిలాల్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో కిరాతకంగా చంపబడిన విద్యార్థి అమర్నాథ్ కేసును ఇప్పుడు మారిన ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారణ జరిపించాలని తెలిపారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో మరల జరగకుండా ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్