లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

63చూసినవారు
సత్తెనపల్లిలో శనివారం కలెక్టర్ అరుణ్ బాబు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షాలకు జలమయమైన సుందరయ్య కాలనీని పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోటట్టు ప్రాంత ప్రజల పునరావాసాలకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్