సత్తెనపల్లి: మద్యం దుకాణాలు వద్దంటూ మహిళల ఆందోళన

68చూసినవారు
సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఐదు లాంతర్ల సెంటర్లో వైన్ షాప్ ఏర్పాటు చేసేందుకు శక్తి వైన్స్ యజమానులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సత్తెనపల్లి ఎక్సైజ్ ఆఫీస్ ముందు మహిళలు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దంటూ మహిళలు ఆరోపిస్తున్నారు. అనంతరం ఎక్సైజ్ పోలీస్ అధికారులకు మహిళలు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్