ప్రత్తి పంటలో సస్య రక్షణ పై అవగాహన

362చూసినవారు
ప్రత్తి పంటలో సస్య రక్షణ పై అవగాహన
ప్రత్తి పంట ప్రస్తుతం పూత కాయ దశలో ఉన్నదని, ఈ సమయంలో మొక్కలకు మంచి పోషణ అందించాలని వ్యవసాయ పరిశోధనా కేంద్రంశాస్త్రవేత్త వెంకటలక్ష్మి సూచించారు. పాములపాడు గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ తో కలిసి శుక్రవారంనిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుత దశలో పంటకు రెండవ దఫా ఎరువులను అందించాలి , అన్నారు.పూత, పిందె రాలకుండా మెగ్నీషియం,బోరాన్ వంటి సూక్ష్మ ధాతువులు మొక్కలకు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్