చిత్తూరు జిల్లాలో వినుకొండ వాసి మృతి

58చూసినవారు
చిత్తూరు జిల్లాలో వినుకొండ వాసి మృతి
చిత్తూరు జిల్లా రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలోని ఏర్పేడు వద్ద, నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంకు చెందిన వ్యక్తి సోమవారం మృతి చెందాడు. ఉమ్మడివరంకు చెందిన మణికంఠ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదపుశాత్తు భవనంపై నుంచి పడి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఏవరైనా ఉంటే, ఏర్పేడు సీఐ మురళీకృష్ణ సమాచారం తెలపాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్