స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

68చూసినవారు
వినుకొండ మండలం అండేడ్కర్ కాలనీలోని మండల పరిషత్ స్కూల్లో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు హాజరై జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఎందరో త్యాగాలకు నిదర్శనం ఈ స్వతంత్ర దినోత్సవం అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్